‘సజ్జ జొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా...’ అమ్మ మాటల్ని పాటగా కట్టి ఖాళీ కడుపుతోనే శ్రావ్యంగా పాడుకుంటూ బడికెళ్తున్నాడు ...
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లయ్యే నాటికి ప్రజలందరూ బీమా రక్షణ ఛత్రం కిందకు రావాలని కేంద్రం లక్షించింది. అందుకోసం ...
ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంతో దిల్లీలో నిన్న డబుల్‌ ఇంజిన్‌ సర్కారు కొలువుతీరింది. సంక్షేమాన్నీ అభివృద్ధినీ ...
వరుడి సిబిల్‌ స్కోరు తక్కువగా ఉందని ఇటీవల మహారాష్ట్రలో ఒక పెళ్లి ఆగిపోయిన సంగతి గుర్తుందా.. విషయం ఏమిటంటే.. పెళ్లి కొడుకు ...
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేటు రెపోను 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో రెపో ...
నా వయసు 22. నా దగ్గర రూ.2లక్షల వరకూ ఉన్నాయి. వీటిని కనీసం ఆరేడేళ్ల వరకూ మదుపు చేయాలని అనుకుంటున్నా. నిఫ్టీ 50 ఈటీఎఫ్‌లో మదుపు చేస్తే మంచిదని నా మిత్రుడు చెబుతున్నాడు ...
కథానాయకుడు ఎన్టీఆర్‌.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కలయికలో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతోంది. ‘ఎన్టీఆర్‌నీల్‌’ వర్కింగ్‌ టైటిల్‌తో ముస్తాబవుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ ...
రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి ...
అగ్రకథానాయకుడు చిరంజీవి-సురేఖ.. తమ వివాహ  వార్షికోత్సవ వేడుకల్ని గురువారం విమాన ప్రయాణంలో సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ వేడుకలో ...
మోహన్‌లాల్‌ కెరీర్‌లో హిట్‌ బొమ్మ అనిపించుకున్న సినిమాల్లో ‘దృశ్యం’ ముందు వరుసలో ఉంటుందనండంలో సందేహమే లేదు. జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలు మాతృక మలయాళంలోనే కాదు పలు భాషల్లో కూడా రీమేక్‌ అయ్యి ఘ ...
కథేంటి: రహస్యాలను దాచడానికి ఎంతకైనా దిగజారే ఈ సమాజంలో.. నిజాల్ని నిగ్గు తేల్చి ప్రపంచానికి చూపించడానికి పట్టువదలకుండా ప్రయత్నించే ఒకే ఒక వ్యక్తి జర్నలిస్ట్‌. ఇప్పుడలాంటి పాత్రికేయుడి చుట్టూ తిరిగే కథన ...
ఇటీవల తాను చేసిన సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరకోలేకపోయాయని.. ఇకపై అసభ్యతకు తావు లేకుండా అందరూ మెచ్చే చిత్రాలే చేస్తానని కథానాయకుడు విష్వక్‌ సేన్‌ ప్రకటించారు.