తెలంగాణలో ప్రజాపాలన కాకుండా ప్రతీకార పాలన సాగుతోందని భారాస నేత ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
చెట్టు కింద చుట్టూ రేకులు.. సరకులు తీసుకునేందుకా అన్నట్టు మధ్యలో ఓ కిటికీ. చూడగానే.. చిన్న దుకాణం భలే ఉందే అనిపిస్తుంది కదూ..
తెలంగాణకు సరైన నీటి వాటా దక్కకపోవడానికి రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు, కాంగ్రెస్, భాజపాలే కారణమని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ...
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు రూ.3 వేల కోట్లతో స్వయంఉపాధి పథకాలను రెండు నెలల్లో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ...
మంగళగిరి మండలం ఆత్మకూరు అండర్ పాస్ వద్ద ఈ నెల 15వ తేదీ జరిగిన అయిదు కిలోల బంగారం చోరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలో ...
రాష్ట్రంలో ఆదివారం జరగాల్సిన గ్రూపు-2 ప్రధాన పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలుచోట్ల అభ్యర్థులు నిరసన కార్యక్రమాలు ...
రాష్ట్రంలో ఎరువులకు ఏ మాత్రం కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అవసరం మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి ...
కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో విచిత్రం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి పేరుతో ఏకంగా 42 ఓట్లు నమోదుకాగా.. వయసు, ...
కేంద్రంలో 11 ఏళ్ల మోదీ పాలన.. రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన.. 14 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ భాజపా, భారాస ...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్-257) అభ్యర్థిగా పోటీచేస్తున్న ...
ఈనాడు, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)-2.0 కింద రాష్ట్రానికి ...
ప్రతిభ ఉన్నవాళ్లకు రాష్ట్రంలోనే ఎదిగే అవకాశాలు సృష్టిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results