ప్రభుత్వ శాఖల మధ్య భూసమస్యలు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన ...
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
బాలీవుడ్‌ సీనియర్‌ నటి షబానా అజ్మీ, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘డబ్బా ...
బతికి ఉన్న బందీల్లో ఆరుగురిని ఈ నెల 22న (శనివారం) ఇజ్రాయెల్‌కు అప్పగించనున్నట్లు హమాస్‌ ప్రకటించింది. అంతకంటే ముందే గురువారం ...
బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్‌ యూనస్‌ దేశంపై ఉగ్రవాదాన్ని ప్రయోగించారంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఘాటు ...
కెనడాలోని టొరంటోలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం రన్‌వేపై దిగే సమయంలో ప్రమాదవశాత్తూ తలకిందులైన ఘటనలో 18 మంది ...
సికింద్రాబాద్‌ నుంచి కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ మీదుగా దానాపూర్‌ వెళ్లాల్సిన 12791 నంబరు రైలును రైల్వేబోర్డు రద్దు ...
తల్లిదండ్రుల శృంగారంపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకొన్న  యూట్యూబర్‌ రణవీర్‌ అల్హాబాదియాను తీవ్రంగా మందలిస్తూనే ...
కేంద్ర ఎన్నికల సంఘం 26వ ప్రధాన కమిషనర్‌(సీఈసీ)గా నియమితులైన జ్ఞానేశ్‌కుమార్‌ బుధవారం దిల్లీలో  బాధ్యతలు స్వీకరించనున్నారు.
అంతర్జాలం మాటున జరుగుతున్న నేరాలకు సామాజిక మాధ్యమాలను కూడా బాధ్యుల్ని చేయాలని ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌’ సంస్థ ...
వరి పంటలో నీటి నిల్వతో మీథేన్‌ (సీహెచ్‌-4), యూరియా పరిమితికి మించి వాడకంతో నైట్రిక్‌ ఆక్సైడ్‌ వెలువడి వాతావరణ కాలుష్యంతో పాటు ...
కేవీఆర్‌ గ్రూప్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి కాకినాడ సీపోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌పీఎల్‌), ...