తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారాన్ని ప్రస్తుత ట్రైబ్యునల్-2కి ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ ...
మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధించారు. జాతుల ఘర్షణల నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరెన్సింగ్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో కేంద్ర ...
బెంగళూరులోని ఏరో ఇండియా నాలుగో రోజున వినువీధుల్లో ఐదో తరం యుద్ధ విమానాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
ఉత్తర్ప్రదేశ్లోని ఓ పెళ్లికి అనుకోని అతిథి వచ్చింది. దాంతో నూతన వధూవరులు కొన్ని గంటలపాటు కారులోనే దాక్కొని ఉండిపోగా, వివాహ ...
ఆదాయపు పన్ను బిల్లు- 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీకి ముందు పలువురు కీలక వ్యక్తులతో వరుస ...
నీటి లోపల పరుగు తీసేలా ‘అండర్ వాటర్ స్కూటర్లు’ బెంగళూరు ‘ఏరో ఇండియా’లో ప్రదర్శించారు.
కృష్ణా నది పక్కనే.. అమరావతి రాజధాని ప్రాంతంలో వెంకటపాలెం సీడ్ యాక్సెస్ రోడ్డులో తితిదే ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి ఆలయ ...
వక్ఫ్బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వ ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులను కోర్టులు మార్చవచ్చునా అనే అంశంపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ...
మణిపుర్లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాను ఘాతుకానికి పాల్పడ్డాడు.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులను ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీశాఖ ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results