‘షెండీటేక్1’ పేరుతో 10.9కి.మీ లోతు వరకు చైనా చేపట్టిన అతిపెద్ద బోరుబావి తవ్వకం పూర్తయ్యింది.
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
రామాయణంలో శ్రీరాముడి ప్రతి మాటా అర్థవంతం, ఆచరణీయం. మాటల కంటే ముందు ఆయన నవ్వు పలకరించేది. శత్రువులతోనూ మన్ననగా మాట్లాడే శ్రీరామచంద్రమూర్తి మనకు ఆదర్శం.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బెల్లం తినాల్సిందే మలబద్ధకం వేధిస్తోందా? దానికీ బెల్లమే పరిష్కారం నెలసరి ...
హర్గిలా.. ఇది అసోం, బిహార్ రాష్ట్రాల్లో మాత్రమే కనిపించే అరుదైన కొంగ జాతి. 5 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండే రెక్కలతో ...
OYO advertisement: ఓయో సంస్థ వివాదంలో చిక్కుకుంది. పత్రికా ప్రకటన ఇందుకు కారణమైంది. దీంతో కంపెనీ వివరణ ఇచ్చింది.
ప్రేమ పేరుతో వెంటపడుతూ మాయమాటలు చెప్పి దళిత బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో ...
ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు.
ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లింగ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. అంటే ఈ క్రీడల్లో పాల్గొనే వారిలో సగం మంది మహిళలే ...
వచ్చే ఐదేళ్లలో కేరళలో..అదానీ గ్రూప్ రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుందని అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ MD, కరణ్ అదానీ ఈ ...
పశ్చిమబెంగాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ అంబులెన్స్ ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం చెందారు.
భారతీయ వాహన పరిశ్రమలో 2030 నాటికి 30% విద్యుత్తు వాహనాలు (ఈవీ) ఉండాలంటే, 2 లక్షల వరకు నైపుణ్య సిబ్బంది అవసరమవుతారని భారతీయ ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results